తమిళనాడుకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత .
0 Comments । By Black Cat News । 14 July, 2025
తమిళనాడుకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత...
నగరి-తిరుత్తణి బైపాస్ రోడ్డు నందు పోలీస్ మరియు రెవిన్యూ అధికారుల తనిఖీలలో భాగంగా ఐదు వాహనాల నందు రేషన్ బియ్యంగా గుర్తింపు...తమిళనాడు కు తరలించడానికి సిద్ధంగా ఉంచి 13 టన్నులు బియ్యం.రేషన్ బియ్యం చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించినట్లు సమాచారం . దీన్ని మార్కెట్ విలువ సుమారు 6లక్షల ఉంటుందని సమాచారం. బియ్యం తరలింపు ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత రాజ్ నాడార్ మరియు అతని దగ్గర పనిచేస్తున్న కూలీలు పై కేసు నమోదు చేసిన నగరి పోలీస్లు
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor







