×
Login

శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన పబ్లిక్ చైర్మన్.

0 Comments । By Black Cat News । 16 March, 2023

 శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన పబ్లిక్ చైర్మన్

గవర్నర్‌ను కలిసిన ఏపీపీఎస్సీ చైర్మన్

విజయవాడ టైమ్స్ పవర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ శ్రీ జస్టిస్ (రిటైర్డ్) ఎ. రామలింగేశ్వర రావు కూడా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×