×
Login

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసుల్లో ముస్లిం ఉద్యోగస్తులకు సాయంత్ర ఒక గంట ముందు.

0 Comments । By Black Cat News । 31 March, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసుల్లో  ముస్లిం  ఉద్యోగస్తులకు సాయంత్ర ఒక గంట ముందు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే  ముస్లిం  ఉద్యోగస్తులకు సాయంత్ర సమయం ఉపవాసం పూర్తి అయ్యే సమయానికి.. కార్యాలయ సమయం కంటే   ఒక గంట ముందు వెళ్లే అవకాశం.. కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna




Also Read

×