రేపు హస్తినకు సీఎం జగన్..రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం .
0 Comments । By Black Cat News । 5 April, 2022

రేపు హస్తినకు ఏపి సీఎం జగన్
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం..
అలాగే ఇవాళ ప్రారంభించిన నూతన జిల్లాల అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం..
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna