మహిళ అనుమానాస్పద మృతి.ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీ లో.
0 Comments । By Black Cat News । 10 April, 2022
????మహిళ అనుమానాస్పద మృతి .
???? ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీ లో ఘటన .
????మృతురాలు పి రామలక్ష్మి (37)గా పోలీసులు గుర్తింపు.
????నెల్లూరు జిల్లా, కలవాయి మండలం ,తిరుమల పాడు కు చెందిన రామలక్ష్మి కి మొదటి భర్త జయరామయ్య 5 సంవత్సరాల క్రితం మృతి.
???? రెండవ వ్యక్తి కృష్ణయ్య తో నాలుగు సంవత్సరాల గా సహజీవనం .
????మొదటి భర్తకు జన్మించిన అంజన్ కుమార్ 9 వతరగతి, రెండవ భర్తకు జన్మించిన 2 సంవత్సరాల పాప.
???? వీరి ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నట్లు కుమారుడు వెల్లడి .
???? మంగళవారం రామలక్ష్మి పై కృష్ణయ్య చేయి చేసుకోవడంతో వంటిపై గాయం ఉన్నట్లు అందువల్లనే విషయం తాగినట్లు బంధువులు అనుమానం వ్యక్తం .
????మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.
???? విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor