×
Login

ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి మృతి.

0 Comments । By Black Cat News । 10 August, 2023

ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి మృతి

కాకినాడ నగరం...

 ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి మృతి...

 మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించిన పోలీసులు...

 గుంటూరు నుండి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న సభలకు హాజరయ్యేందుకు కాకినాడ వచ్చిన విద్యార్థిని...

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, East Godavari




Also Read

×